త్వరలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ: ఎమ్మెల్యే తలసాని

61చూసినవారు
ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం నేపథ్యంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, శాంతి హోమాలు జరిపించాలని వేదపండితులు సలహా ఇచ్చినట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన అనంతరం కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆలయంలో శాంతి హోమాలతో పాటు కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయం మంచిదని వేద పండితులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్