రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి

78చూసినవారు
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే 10ఏళ్ల యూపీఏ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో.. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి ఏమిచ్చారో చర్చకు సిద్ధంగా ఉన్నావంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్