సికింద్రాబాద్ లో కొనసాగుతున్న బంద్

55చూసినవారు
ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటన నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. హిందూ సంఘాల పిలుపు మేరకు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ ఈటల రాజేందర్ ర్యాలీగా ఆలయానికి వస్తానని ప్రకటించడంతో అటువైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్