పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

67చూసినవారు
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజా భవన్ పక్కన అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్