సికింద్రాబాద్: ముత్యాలమ్మ గుడికి బండి సంజయ్

83చూసినవారు
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ మేరకు బండి సంజయ్ అక్కడికి చేరుకొన్నారు. అమ్మవారి విగ్రహ ధ్వంసం జరిగిన సంఘటనపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :