ముత్యాలమ్మ ఆలయంలో శాంతి చండీ హోమం

76చూసినవారు
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో శాస్త్రబద్ధంగా వేద పండితులతో శాంతి చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్తో కలిసి గురువారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్