మంగినపూడి వద్ద ముందుకొచ్చిన సముద్రం

52చూసినవారు
AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ప్రాంతాల్లో సముద్రపు ముందుకొచ్చింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గత మూడు రోజులుగా సముద్ర జలాలు తీరం వైపు కొన్ని మీటర్ల మేర ముందకు వస్తున్నాయి. సముద్రం ముందుకు రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందోనని వారు భయపడుతున్నారు. ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్