ప్రేమజంట ఆత్మహత్య

16455చూసినవారు
ప్రేమజంట ఆత్మహత్య
ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. ఎస్సై తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా మంగళవారం శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్