బైబిల్ విజ్ఞాన యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే

50చూసినవారు
బైబిల్ విజ్ఞాన యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చర్చి ఫాదర్ లు, వారి కుటుంబ సభ్యులతో బైబిల్ విజ్ఞాన యాత్ర ఆసియాలో పెద్ద చర్చిలలో ఒకటైన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం కర్ణపుర్ చర్చికి బయలుదేరి వెళ్తున్న సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ. మానవాళి జీవితం ఎల్లవేళలా సుఖశాంతులతో , దైవ చింతనతో జీవనం సాగించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్