తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

555చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణలోని 33 జిల్లాల ముదిరాజ్ విద్యార్థులు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముదిరాజులకు పదివేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్