రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన గురుకుల విద్యార్థులు

77చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన గురుకుల విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 12న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ మీట్-24లో పాత కొడంగల్ గిరిజన గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. పలు విభాగాల్లో విజేతలుగా నిలిచి బంగారు పతకాలు కైవసం చేసుకొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. వారిలో అంగోత్ ప్రవీణ్ షార్ట్ పుట్, వికాస్ లాంగ్ జంప్, నేనావత్ రమేష్ ఖోఖో ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వారిని సన్మానించి, అభినందించారు.

సంబంధిత పోస్ట్