ఘనంగా స్వామి వివేకానంద 122వ వర్ధంతి

52చూసినవారు
ఘనంగా స్వామి వివేకానంద 122వ వర్ధంతి
ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి స్వామి వివేకానంద 122వ వర్ధంతి సందర్భంగా గురువారం గవర్నమెంట్ ప్రెస్ కాలనీ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు సమర్పించడం జరిగింది. ప్రెస్ కాలనీ పార్కు వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్