ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ, చేవెళ్ల పార్లమెంటు సన్నాక సమావేశాన్ని ఆదివారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు సురభి వానిదేవి, యెగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా హాజరయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ రావు కోరారు.