నాగోల్ జయపురి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన రెండు విల్లాస్ లో తలుపులు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు దుండగులు. విల్లా నెంబర్ 22, 89 లలో భారీగా డబ్బు, బంగారం చోరీకి గురైంది. నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు స్పెషల్ టీం.