శ్రీవారికి ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు దక్కింది: సీఎం చంద్రబాబు (వీడియో)

54చూసినవారు
తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి. ఈ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు దక్కింది." అని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్