వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన IAF

66చూసినవారు
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన IAF
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదలకు రాష్ట్రంలోని దిబ్రూఘర్‌కు ఉత్తరాన బ్రహ్మపుత్ర మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో 13 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. భారత వైమానిక దళం (IAF) వారిని రక్షించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. Mi-17 IV హెలికాప్టర్ జూలై 2న సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్