VIDEO: సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన షర్మిల

71చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఆయన నివాసానికి వెళ్లి జూలై 8న విజయవాడలో జరగనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను షర్మిల కలిశారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిసి YSR జయంతి ఉత్సవాలకు అహ్వానించారు.

సంబంధిత పోస్ట్