BJP నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారని కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వంపై
కాంగ్రెస్ మంత్రి సీతక్క మండిపడ్డారు. తుక్కుగూడ
కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుత
ూ.. బీజబీజేపీ, BRS కలిసి కాంగ్రెస్ను అంతం చేయాలని చూశారని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్
లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు.