వారిపై పరువు నష్టం దావా వేస్తా.. ఎంపీ మిథున్‌రెడ్డి వార్నింగ్‌

73చూసినవారు
"మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తే.. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’’ అని మిథున్‌రెడ్డి హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్