ఇలా చేయకపోతే పీఎం కిసాన్ నిధులు కట్

1044చూసినవారు
ఇలా చేయకపోతే పీఎం కిసాన్ నిధులు కట్
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. పీఎం నిధులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీని పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కూడా కేంద్ర సర్కార్ తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్ లో రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.

సంబంధిత పోస్ట్