నేటి మ్యాచ్ రద్దయితే..?

55చూసినవారు
నేటి మ్యాచ్ రద్దయితే..?
ఇవాళ రాత్రి భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ మ్యాచ్ సమయానికి వర్షం కురిస్తే రిజర్వ్ డే కూడా లేదు. అయితే మ్యాచ్‌కి 250 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఒక వేళ అదీ సాధ్యంకాక మ్యాచ్ రద్దయితే భారత్ తన పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్స్ చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు కారణం. ఒక ఫైనల్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది.

సంబంధిత పోస్ట్