లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

51చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్ల లాభంతో 24,044.50 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్‌ సిమెంట్, NTPC, JSW స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్‌, మారుతీ సుజుకీ నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్