ఈ ఆలయాన్ని దర్శిస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి!

68చూసినవారు
ఈ ఆలయాన్ని దర్శిస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి!
ఉజ్జయిని నుంచి కి.మీ దూరంలో మోక్షదాయిని శిప్రా నది ఒడ్డున రణముక్తేశ్వర్ మహాదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అప్పుల బాధలు తీరిపోయి సంతోషంగా ఉంటామని భక్తులు నమ్ముతారు. అంతేకాదు ఇక్కడ శనివారం పీలీ పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పసుపు బట్టలో శనగపప్పు, పసుపు పువ్వులు, పసుపు ముద్ద, కొద్దిగా బెల్లం కట్టి కోరికలు కోరుకుంటూ నదిలో వదిలేసి, శివుడిని ప్రార్థిస్తే రుణ బాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్