హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలు పూర్తి

81చూసినవారు
హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలు పూర్తి
హైదరాబాద్‌ లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలు పూర్తి అయ్యాయి. సుమారు 36 గంటలపాటు నిర్విరామంగా నిమజ్జనం కొనసాగింది. 6 వేలకు పైగా పెద్ద విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. 11 రోజుల్లో లక్షకుపైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించింది.

సంబంధిత పోస్ట్