ఐపీఎల్‌లో నేడు కీలక మ్యాచులు

71చూసినవారు
ఐపీఎల్‌లో నేడు కీలక మ్యాచులు
నేడు మ.3:30కి పంజాబ్‌తో ఎస్ఆర్‌హెచ్, రాత్రి 7:30కి కేకేఆర్‌తో రాజస్థాన్ తలపడనున్నాయి. దీంతో పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానం ఎవరిదో తేలిపోనుంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న ఆర్ఆర్ కోల్‌కతాపై గెలిస్తే 18 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఆ జట్టు ఓడిపోయి, పంజాబ్‌పై ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే 17 పాయింట్లతో హైదరాబాద్ వెళ్తుంది. తొలి స్థానంలో కేకేఆర్, 3వ స్థానంలో ఆర్ఆర్, 4వ స్థానంలో ఆర్సీబీ ఉంటాయి.

సంబంధిత పోస్ట్