విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో తలపడుతున్న
భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. 28.5 ఓవర్ వద్ద అండర్సన్ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ 34(46) ఫోక్స్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి వికెట్ రోహిత్ శర్మ 14 (41) అవుట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం
భారత్ స్కోరు 31 ఓవర్లకు 103/2. శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నారు.