టెస్టుల్లో భారత్‌ రికార్టు

81చూసినవారు
టెస్టుల్లో భారత్‌ రికార్టు
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ రికార్డ్ సృష్టించింది. అత్యల్ప బంతుల్లోనే 50 పరుగులు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే భారత బ్యాటర్లు 50 పరుగులు చేశారు. దీంతో ఇప్పటివరకు ఇంగ్లండ్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ బద్దలు కొట్టింది. గతంలో 26 బంతుల్లో ఇంగ్లండ్‌ ఈ రికార్డును సాధించగా, భారత్ 18 బంతుల్లోనే సాధించింది.

సంబంధిత పోస్ట్