పాకిస్తాన్ పై భారత్ విజయం

81చూసినవారు
పాకిస్తాన్ పై భారత్ విజయం
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ తొలి విజయం సాధించింది. పాకిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలీ 32, హర్మన్ 29, రోడ్రిగ్స్ 23 పరుగులు చేశారు భారత్ తన తర్వాతి మ్యాచ్ లో ఈనెల 9న శ్రీలంకతో తలపడనుంది.

సంబంధిత పోస్ట్