'వందే మెట్రో' పేరును 'నమో భారత్ ర్యాపిడ్ రైల్'గా మార్చిన భారతీయ రైల్వే

71చూసినవారు
'వందే మెట్రో' పేరును 'నమో భారత్ ర్యాపిడ్ రైల్'గా మార్చిన భారతీయ రైల్వే
రైల్వే ఆధునీరణలో భాగంగా ఇండియన్‌ రైల్వే వందే మెట్రో సేవలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు (సెప్టెంబర్‌ 16) ప్రధాని మోదీ మెట్రో సేవలను గుజరాత్‌లో ప్రారంభిస్తున్నారు. దేశంలో తొలి వందే మెట్రో భుజ్‌ నుంచి అహ్మదబాద్‌ ప్రయణించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రైలు పేరును మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఈ రైలును నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌గా పిలవనున్నారు. ఇది 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్