బంగ్లాదేశ్ టూర్‌కు భారత మహిళల జట్టు..!

60చూసినవారు
బంగ్లాదేశ్ టూర్‌కు భారత మహిళల జట్టు..!
టీమిండియా మహిళల జట్టు బంగ్లాదేశ్ టూరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లనుంది. ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు భారత్-బంగ్లా మహిళల జట్టు మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈనెల 23న భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ వెళ్లనుంది. మే 10న తిరిగి స్వదేశానికి రానున్నారు. తొలిమ్యాచ్ ప్రిల్ 28న జరగనుండగా.. వరుసగా ఏప్రిల్ 30, మే 2, మే 6, మే9న మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్