IPL: నేడు ఢిల్లీతో గుజరాత్ ఢీ

72చూసినవారు
IPL: నేడు ఢిల్లీతో గుజరాత్ ఢీ
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్