వచ్చే ఏడాది భారత్ కు మరో రెండు S-400లు!

73చూసినవారు
వచ్చే ఏడాది భారత్ కు మరో రెండు S-400లు!
రష్యా నుంచి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400లు ఈ ఏడాదే రావాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. ఇప్పటికి 3 భారత్ చేరుకున్నాయి. కాగా వచ్చే ఏడాది మరో రెండు దేశానికి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ 5.5 బిలియన్ డాలర్లు. కాగా రష్యా నిర్మిస్తోన్న 'తుషీల్' యుద్ధ నౌక ఈ ఏడాది సెప్టెంబర్ లో, 'తమల్' వార్ షిప్ జనవరిలో భారత్ కు చేరుకుంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్