ఓటేసేందుకు క్యూకట్టిన ఇస్రో చీఫ్ (Video)
By Shivakrishna 76చూసినవారుకేరళ రాజధాని తిరువనంతపురంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇవాళ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు కేరళలో 31.06 శాతం పోలింగ్ జరిగింది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.