లోక్ సభ రెండో దశ పోలింగ్‌ ప్రారంభం

67చూసినవారు
లోక్ సభ రెండో దశ పోలింగ్‌ ప్రారంభం
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15.88 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్