అయోధ్య రామమందిరంలో రాముడి ప్రాణపత్రిష్టను
బీజేపీ రాయకీయంగా వాడుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు అందరివాడ, దేవుడి పేరుతో
రాజకీయాలు చేయడం ఇకనైనా మారాలని హితవు పలికారు. రామమందిరంలో ప్రధాని మోడీ ప్రాణప్రతిష్ట చేయడానికి పిఠాధిపతులే వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాములవారి అక్షింతల పేరుతో బియ్యం సంచులు పంపిణీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.