జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లు ఒడిశా సీఎం సమావేశం (వీడియో)

68చూసినవారు
పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రథయాత్ర ఏర్పాట్లపై ఒడిషా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ, ఇరువురు డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్‌ డియో‌, ప్రవతి పరిదా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్