సోనియా గాంధీ ఫోటోపై కాలు వేసిన జగ్గారెడ్డి

75చూసినవారు
సోనియా గాంధీ ఫోటోపై జగ్గారెడ్డి కాలు వేసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెదక్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఫోటోపై జగ్గారెడ్డి కాలు వేసి నిలబడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ కాలు పెట్టి మాట్లాడుతున్నామో కూడా తెలియనంతగా ఒక రాజకీయ నేత ఉండటం.. అదీ కాంగ్రెస్ లో అంటూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్