ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్

77చూసినవారు
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ శుక్రవారం ఫ్రైడే డ్రై డే వన మహోత్సవంలో భాగంగా నాలుగో వార్డ్ వెంపెట్ వెళ్లే రోడ్డులో డివైడర్ల పై నాటిన మొక్కలకు కటింగ్ చేయటాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ వెంకట్ వెళ్లే రోడ్డులో డివైడర్ పై నాటిన మొక్కలను సుందరంగా డిజైన్ రూపంలో కటింగ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు డివైడర్లపై పెరిగిన గడ్డిని తొలగిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్