ఝార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికలు.. పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు

74చూసినవారు
ఝార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికలు.. పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
ఝార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్కలను నియమించింది. అలాగే ఝార్ఖండ్‌ ఎన్నికల పరిశీలకులుగా తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరి, భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ నియమించింది.

సంబంధిత పోస్ట్