IASల లంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

57చూసినవారు
IASల లంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
ఏపీ క్యాడర్ కు చెందిన తెలంగాణ ఐఏఎస్ ల లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది. ఐఏఎస్ లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే, ముగింపు ఉండదని వ్యాఖ్యానించింది. ముందు వెళ్లి ఏపీలో రిపోర్టు చేయమని సూచించింది. ప్రజాసేవ కోసమే ఐఏఎస్ లు ఉన్నారని, ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడ పని చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్