బిచ్కుంద సొసైటీలో 57వ మహా జనసభ

63చూసినవారు
బిచ్కుంద సొసైటీలో 57వ మహా జనసభ
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం 57వ మహాజన సభను నిర్వహించారు. ఇందులో భాగంగా సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ (శ్రీహరి) వార్షిక నివేదికను చదివి వినిపించారు. రైతులు అందరికి రూ. 2 లక్షల ఋణమాఫీ చెల్లించాలని తీర్మానం చేశారు. రబీలో భాగంగా శనగ 25 కేజీ బస్తా ధర రూ. 2, 250, పల్లీలు రూ. 1, 450లకు అందిచనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్