నాంపల్లి సమావేశానికి వెళ్లిన బిజెపి నాయకులు

69చూసినవారు
నాంపల్లి సమావేశానికి వెళ్లిన బిజెపి నాయకులు
నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశానికి నసురుల్లాబాద్ మండలం నుండి బిజెపి నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. ఈసందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు‌ మాట్లాడుతూ. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా కార్యకర్తలమంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేకల రామన్న, హన్మండ్లు, శేఖర్, పెర్క‌ రాములు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్