సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన మాజీ డిసిసిబి చైర్మన్

58చూసినవారు
సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన మాజీ డిసిసిబి చైర్మన్
బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో సోమవారం జరగనున్న కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అభినందన సభ ఏర్పాట్ల పనులను శనివారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రత్నకుమార్, నార్ల సురేష్ గుప్తా, వెంకటరెడ్డి, అజీమ్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, కిరణ్, హకీమ్, నార్ల ఉదయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్