జహిరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కొరకు పదవులు ఉన్న లేకున్నా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని బిజెపి పార్టీ సీనియర్ నాయకులు అర్సపల్లి సాయి రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.