కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్,బిజెపి పార్టీ కార్యకర్తలు

1522చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్,బిజెపి పార్టీ కార్యకర్తలు
పిట్లం మండలం తిమ్మానగర్ తండకి చెందిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరడం జరిగింది. వారికి పిట్లం మండల అధ్యక్షుడు జంబిగ హనుమాన్లు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్