నూతన సిఐ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

1090చూసినవారు
నూతన సిఐ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
బిచ్కుంద సీఐ గా బాధ్యతలు స్వీకరించిన జి. నరేష్ ని బిచ్కుంద కాంగ్రెస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, సాయిని అశోక్, పోతుల అనిల్, సీమా గంగారాం, మహమ్మద్ అబ్బు, చింటూ రాథోడ్, బాలకృష్ణ, మహమ్మద్ గౌస్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్