కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జుక్కల్ నియోజకవర్గం కందర్ పల్లి గ్రామ పరిధిలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన పథకంలో ఎల్. పి. జి గ్యాస్ లో గల తప్పులను గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేయడం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి కామప్ప తప్పులను సరి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పతంలో తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పనులు ఎలా చేస్తున్నారు అని శుక్రవారం ఇంటి వద్దకు వచ్చి అధికారులు చూస్తున్నారు.