కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో శుక్రవారంకు కాంగ్రెస్ పార్టీ గెలిచి 100 రోజులు పూర్తి చేసుకున్న విషయాన్ని గ్రామ ప్రజలు గ్రహించి పార్టీ ఇచ్చిన 6 హామీల్లో 5 హామీలు నెరవేర్చడం జరిగిన సందర్భంలో అందుకుగాను గ్రామ ప్రజలు సీ.ఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు.