సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం

73చూసినవారు
సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం
మొహమ్మద్ నగర్ మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దఫెదర్ బాలమని, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామస్తులు అందరూ కలిసి ఐదు సంవత్సరాలు పాలన పూర్తి చేసినందుకు గురువారం శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, వాజీద్ అలీ, కాశయ్య, మహేందర్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్