నూతన మరుగుదొడ్ల కోసం స్థలం పరిశీలన

80చూసినవారు
నూతన మరుగుదొడ్ల కోసం స్థలం పరిశీలన
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలాన్ని శుక్రవారం మాజీ జడ్పిటిసి జయప్రదప్, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్ లు కలిసి పరిశీలించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు గౌస్ పటేల్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్